పేదల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీఠం

Published: Friday September 24, 2021

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 23, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామానికి చెందిన పట్నం నీలమ్మ భర్త బుచ్చయ్యకు ఎల్ ఓ సి 2 లక్షలు, తక్కల్లపల్లితండాకు చెందిన రమావత్ మోతిరాంకు సీఎం సహాయక నిధి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  సహకారంతో కింద రూ.2 లక్షల చెక్కు అందజేత. ఈ సందర్భంగా జడ్పిటిసి జంగమ్మ మాట్లాడుతూ.. నిరంతరం పేదల సంక్షేమమే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాశ్చ భాష, మేడిపల్లి గ్రామ సర్పంచ్ చిగురంత శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ అలంపల్లి సత్తమ్మ, సహకార సంఘం డైరెక్టర్ మక్కపల్లి స్వరూప శ్రీనివాస్, ఎంపీటీసీ మోరుగు శివలీల రమేష్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వడ్డేమోని కిషన్, టిఆర్ఎస్ నాయకులు కందుకూరి భాస్కర్, కలకొండ శ్రీశైలం, తక్కల్లపల్లి తండా సర్పంచ్ జగదీష్, మంతన్ గౌరెల్లి సర్పంచ్ విజయలక్ష్మీ కిషన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు