ప్రభుత్వం ద్వారా ఉచిత ఎన్ సి డి పరీక్షలు

Published: Friday May 27, 2022
జన్నారం రూరల్, మే 26, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల రాంపూర్ గ్రామంలో ఏన్ సి డి పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది, ఈ సందర్భంగా గురువారం ఎర్పాటు చేసిన సమావేశంలో గ్రామంలో వున్న ప్రజలకు ఉచిత బిపి షుగర్ మలేరియా రక్త పరీక్షలు నిర్వహించి బిపి షుగర్ ఉన్నవారికి మాత్రలు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పోసాని, హెల్త్ అసిస్టెంట్ కమలాకర్, హెచ్.ఎ.ఏఫ్ మాధవి, పంచాయతీ కార్యదర్శి గంగారం, ఆశా కార్యకర్తలు రాజమని వసంత, గ్రామస్తులు పాల్గొన్నారు.