మున్సిపాలిటీ పరిధిలో జననేతకు ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు

Published: Saturday October 29, 2022

మధిర రూరల్ అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) నియోజవర్గ పరిధిలో జననేత ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు నిర్వహించిన టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ మరియు పొంగులేటి అభిమానులు ఆధ్వర్యంలో మధిర పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ సెంటర్లో జన్మదిన వేడుకలు కేకును కట్ చేశారు అనంతరం అక్కడనుండి పొంగులేటి అభిమానులు టిఆర్ఎస్ నాయకులు మోటార్ మోటార్ సైకిళ్ళ పై ర్యాలీగా బయలుదేరి మెయిన్ రోడ్డు నుండి ఆర్వోబి మీదగా రెడ్డి కళ్యాణ మండపం వరకు చేరుకున్నారు అక్కడ ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని టిఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. అనంతరం అక్కడ కేక్ కట్ చేసి హాజరైన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అనంతరం ఆర్కె వృద్ధుల ఆశ్రమంలో, డాక్టర్ వసంతమ్మ మానసిక వికలాంగుల వసతి గృహంలో అన్నదానాలు ఏర్పాటు చేశారు అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ ఐలూరి వెంకటేశ్వర రెడ్డి జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు యన్నం కోటేశ్వరరావు రజిని దంపతులు దేవిశెట్టి రంగారావు సిద్ధినేనిగూడెం సహకార సంఘం అధ్యక్షులు కటికల సీతారామరెడ్డి నాగవరపాడు మాజీ సర్పంచ్ చావలి రామరాజు ఇల్లూరు సర్పంచ్ కోటా రామారావు నిదానపురం సర్పంచ్ బాధా కృష్ణారెడ్డి ఎర్రుపాలెం జడ్పిటిసి శీలం కవిత పోలీస్ గృహ నిర్మాణ శాఖ  కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్, ఎర్రగుంట రమేష్, చెరుకూరి నాగార్జున, మొండితోక సుధాకర్ అక్కినపల్లి నాగేశ్వరరావు సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు