తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూర్

Published: Thursday June 23, 2022

 ప్రాంతానికి చెందిన సనా బేగం  హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది, అనారోగ్యంతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులు తెలియజేయడంతో తాండూరు శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి లక్ష రూపాయల విలువైన
  ఎల్ ఓ సి తాండూర్ శాసనసభ్యులు వారికి అందజేశారు .అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు