మధిర మున్సిపాలిటీ కి మహర్ధశ

Published: Friday March 03, 2023
ఇచ్చిన మాటనిలబెట్టుకున్న కెసిఆర్ మధిర మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మధిర మున్సిపాలిటీకి ఇచ్చట మాట నిలబెట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వం
రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈనెల18 న ఖమ్మం బారి బహిరంగ సభలో ఇచ్చిన మాట ప్రకారం మధిర మున్సిపాలిటీకి 30 కొట్లు మంజూరు చేసిన జీవోవిడుదలహర్షం వ్యక్తం చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మున్సిపల్ చైర్మన్ మొండితోక లత జయకర్ వైస్ చైర్మన్ విద్యాలత వెంకటరెడ్డి పాలకవర్గంవర్గంరాష్ట్రముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖమ్మం భారీ బహిరంగ సభలో 30 కోట్లు ప్రకటించిన విషయం తెలిసినదే మధిర మున్సిపాలిటీ కి ఇచ్చిన మాట ప్రకారం మంజూరు జీవోను విడుదల చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి మధిర నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మున్సిపల్ చైర్మన్ మునితోక లతా జయకర్ వైస్ చైర్మన్ విద్యాలత వెంకటరెడ్డి పాలకవర్గం హర్షం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత,అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని దానిలో భాగంగా పల్లెలు పట్టణాలు అభివృద్ధి పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారని ఈరోజు మున్సిపాలిటీ 30 కోట్లు మంజూరు చేసిన జీవో విడుదల చేయడం ఆనందకరమైన విషయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధిర మున్సిపాలిటీ అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందింది వచ్చిన నూతన నిధులతో రానున్న రోజుల్లో మధిర మున్సిపాలిటీ ప్రతి వార్డ్ లోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మధిర మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుని ప్రజలందరూ సహ�