ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి *కెవి రమేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్
Published: Thursday December 29, 2022
బుదవారం రోజున లయన్ క్లబ్ కేవీ.రమేష్ రాజు తన జన్మదిన వేడుకలను ఇబ్రహీంపట్నం లోని మాతా పితరుల సేవాసదనం లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమం లోని వృద్దులకు అన్న దాన కార్యక్రమం వారికి చీరల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొయిజ్ పాషా , కప్పరి చందు,ఇందిరాల రమేష్ , మాట్లా డుతూ కేవీ రమేష్ ఆయురారోగ్యాలతో కలకాలం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మరిని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్స్ గౌస్, వెంకట్ రాంరెడ్డి ఆశ్రమం నిర్వాహకులు భాస్కర్ రావు, పాల్గొన్నారు.
Share this on your social network: