ఐ ఎఫ్ టి యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి ఐఎఫ్టియు నేత స

Published: Friday February 19, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజాపాలన: జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధ్యక్షులు N.సంజీవ్  తెలిపారు ఈరోజు స్థానిక ఐ.ఎఫ్.టి.యు కార్యాలయంలో అయ్యయ్యో కొత్తగూడెం ఏరియా కమిటీ సమావేశం పి సతీష్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి సంజీవ్ మాట్లాడుతూ జిల్లాలో అయ్యప్ప యు అభివృద్ధి చేయడం కోసం  అలాగే కార్యకర్తలు యొక్క అవగాహన పెంపుదల కోసం దేశంలో రాష్ట్రంలో కార్మిక వర్గానికి జరుగుతున్న అన్యాయాల విషయాలపై తదితర అంశాలను ఈ క్లాసులో బోధించడానికి ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం గారు మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శి జి రామయ్య గారు టీచర్ గా వస్తున్నారు ఈ యొక్క రాజకీయ శిక్షణా తరగతులకు జిల్లా నలుమూలల నుండి ఐ.ఎఫ్.టి.యు ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు ఈ యొక్క శిక్షణ తరగతులు లో కార్మిక చట్టాల సవరణ  ఐఎఫ్టియు నిర్మాణం పని విధానం ప్రస్తుతం కార్మికోద్యమ ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను క్లాసులు గా బోధించగలరు కావున ఈ యొక్క క్లాసులను జిల్లాలో ఉన్నటువంటి ప్రతినిధులు పాల్గొని ఈ యొక్క క్లాసులను విజయవంతం చేయాలని కోరుచున్నాం యొక్క సమావేశంలో ఏరియా కమిటీ అధ్యక్షులు శ్రీ సతీష్ పుష్ప రాజు నరసింహ రామకృష్ణ చంద్రయ్య రాధక్క నాగలక్ష్మి మరియమ్మ సంధ్య లలిత విజయ్ తదితరులు పాల్గొన్నారు