ఐ ఎఫ్ టి యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి ఐఎఫ్టియు నేత స
Published: Friday February 19, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజాపాలన: జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధ్యక్షులు N.సంజీవ్ తెలిపారు ఈరోజు స్థానిక ఐ.ఎఫ్.టి.యు కార్యాలయంలో అయ్యయ్యో కొత్తగూడెం ఏరియా కమిటీ సమావేశం పి సతీష్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి సంజీవ్ మాట్లాడుతూ జిల్లాలో అయ్యప్ప యు అభివృద్ధి చేయడం కోసం అలాగే కార్యకర్తలు యొక్క అవగాహన పెంపుదల కోసం దేశంలో రాష్ట్రంలో కార్మిక వర్గానికి జరుగుతున్న అన్యాయాల విషయాలపై తదితర అంశాలను ఈ క్లాసులో బోధించడానికి ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం గారు మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శి జి రామయ్య గారు టీచర్ గా వస్తున్నారు ఈ యొక్క రాజకీయ శిక్షణా తరగతులకు జిల్లా నలుమూలల నుండి ఐ.ఎఫ్.టి.యు ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు ఈ యొక్క శిక్షణ తరగతులు లో కార్మిక చట్టాల సవరణ ఐఎఫ్టియు నిర్మాణం పని విధానం ప్రస్తుతం కార్మికోద్యమ ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను క్లాసులు గా బోధించగలరు కావున ఈ యొక్క క్లాసులను జిల్లాలో ఉన్నటువంటి ప్రతినిధులు పాల్గొని ఈ యొక్క క్లాసులను విజయవంతం చేయాలని కోరుచున్నాం యొక్క సమావేశంలో ఏరియా కమిటీ అధ్యక్షులు శ్రీ సతీష్ పుష్ప రాజు నరసింహ రామకృష్ణ చంద్రయ్య రాధక్క నాగలక్ష్మి మరియమ్మ సంధ్య లలిత విజయ్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: