మన్నెగూడ చౌరస్తా లో ఘనంగా దొడ్డి కొమురయ్య 76 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు
Published: Tuesday July 05, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, తుపాకీ గుండు కు గుండెని అడ్డం పెట్టి సాయుధ పోరాటానికి ఊపిరిలు ఊదిన తెలంగాణ భగత్ సింగ్ గారి 76 వ వర్ధంతి పట్నం రమేష్ కురుమ అధ్యక్షతన మన్నెగూడ కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది *
వక్తలు మాట్లాడుతూ తెలంగాణ షాన్ అయినటువంటి దొడ్డి కొమురయ్య గారి విగ్రహం ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని
అలాగే ఎన్నో ఏండ్లుగా దేశానికి మాంసాన్ని పాలను అందిస్తు శ్రమ దోపిడీకి గురవుతున్న , తెలంగాణ జనాభాలో 15% ఉన్న కురుమల కు 15000 కోట్లతో కురుమ కొర్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు
అనంతరం తెలంగాణ వంటకం అయిన అంబలిని బాటసారులకు అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో మన్నెగూడ కురుమ సంక్షేమ సంఘం అధ్యక్షులు వస్పరి మల్లేష్ కురుమ,
మాజీ వార్డు మెంబర్లు ఓర్సు అనిత శ్రీనివాస్, కామిశెట్టి యాదగిరి ప్రజాపతి,
ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బద్రయ్య ముదిరాజ్ , అంబేద్కర్ సంఘం నాయకులు కొమ్మని పెంటయ్య , వంశరాజ్ సంఘం నాయకులు శ్యామల సురేష్ , గోరిగే నర్సింహ, కొశిక నర్సింహ, గోరిగే బాబు, కొంగళ్ల శివ, ఎగ్గిడి నర్సింహ , మొర్రి నాగరాజు, గోరిగే రమేష్, ఢిల్లీ నర్సింహ, గోరిగే శేఖర్ , సుభాష్ రెడ్డి, కేంచ శ్రీకాంత్, సురేష్ కురుమ, కిరణ్, అశోక్ కుమార్, కొంగళ్ల చింటు, ఇప్ప సాయి కుమార్ లు పాల్గొన్నారు..
వక్తలు మాట్లాడుతూ తెలంగాణ షాన్ అయినటువంటి దొడ్డి కొమురయ్య గారి విగ్రహం ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని
అలాగే ఎన్నో ఏండ్లుగా దేశానికి మాంసాన్ని పాలను అందిస్తు శ్రమ దోపిడీకి గురవుతున్న , తెలంగాణ జనాభాలో 15% ఉన్న కురుమల కు 15000 కోట్లతో కురుమ కొర్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు
అనంతరం తెలంగాణ వంటకం అయిన అంబలిని బాటసారులకు అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో మన్నెగూడ కురుమ సంక్షేమ సంఘం అధ్యక్షులు వస్పరి మల్లేష్ కురుమ,
మాజీ వార్డు మెంబర్లు ఓర్సు అనిత శ్రీనివాస్, కామిశెట్టి యాదగిరి ప్రజాపతి,
ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బద్రయ్య ముదిరాజ్ , అంబేద్కర్ సంఘం నాయకులు కొమ్మని పెంటయ్య , వంశరాజ్ సంఘం నాయకులు శ్యామల సురేష్ , గోరిగే నర్సింహ, కొశిక నర్సింహ, గోరిగే బాబు, కొంగళ్ల శివ, ఎగ్గిడి నర్సింహ , మొర్రి నాగరాజు, గోరిగే రమేష్, ఢిల్లీ నర్సింహ, గోరిగే శేఖర్ , సుభాష్ రెడ్డి, కేంచ శ్రీకాంత్, సురేష్ కురుమ, కిరణ్, అశోక్ కుమార్, కొంగళ్ల చింటు, ఇప్ప సాయి కుమార్ లు పాల్గొన్నారు..
Share this on your social network: