మార్కెట్ యార్డ్ లో ధాన్యంకొనుగోలు కేంద్రం ప్రారంభంధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం

Published: Thursday December 01, 2022

చైర్మన్ లింగాల కమల్ రాజ్ మధిర నవంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు స్థానిక మార్కెట్ యార్డులో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్  ముఖ్యమంత్రి అయిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామాల వరకు తీసుకు రావడం జరిగింది.ఇంతటి గొప్ప పరిపాలన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మనమందరం రుణపడి ఉండాలి.మధిర మార్కెట్ యార్డ్ నందు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో,అధికారులతో కలిసి ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రంగశెట్టి కోటేశ్వరావు సొసైటీ అధ్యక్షులు  కృష్ణ ప్రసాద్ చావా వేణు సుధాకర్ బి వి ఆర్ జీవి రెడ్డి  వెంకటేశ్వరరావు మాధురి అప్పారావు మున్సిపల్ చైర్మన్ మొండితోకలత మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు భాస్కర్ రెడ్డి వీరారెడ్డి టిఆర్ఎస్ నాయకులు  శ్రీను పాల్గొన్నారు