ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

Published: Tuesday October 05, 2021
ఎర్రుపాలెం, అక్టోబర్ 4, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మంజిల్లా అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డైనమిక్ లీడర్ రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశానుసారం మధిర నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి అనునిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఖమ్మం జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీ లింగాల కమల్ రాజు  నాయకత్వంలో నూతనంగా ఏర్పడిన ఎర్రుపాలెం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పం బి సాంబశివరావు ఆధ్వర్యంలో ఎర్రుపాలెం టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా అధ్యక్షులు వారు మాట్లాడుతూ నిన్న మధిరలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్ కాలంలో టిఆర్ఎస్ పార్టీని కుల మత వర్గాలకు అతీతంగా మరింత బలోపేతం చేసేందుకు మీ అందరి సహకారంతో నా వంతు కృషి చేస్తానని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరూ నూతనంగా ఏర్పడిన మండల అనుబంధ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని శ్రీ లింగాల కమల్ రాజు నాయకత్వం మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ chava రామకృష్ణ garu ఎంపిపి శ్రీమతి దేవరకొండ శిరీష జెడ్ పి టి సి కవిత స్థానిక సర్పంచ్ అప్పారావు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు భాస్కర్ రెడ్డి పురుషోత్తం రాజు పెద్ద గోపవరం ఎం పి టి సి కిషోర్ బాబు అనుబంధ కమిటీ ల బీసీ సెల్ అధ్యక్షులు కత్తి నాగేశ్వర్ రావు ఎస్సీ సెల్ అధ్యక్షులు inapanuri భాస్కర్ మైనార్టీ సెల్ అధ్యక్షులు బాజీ గారు టిఆర్ఎస్ పార్టీ యువజన శాఖ అధ్యక్షులు కొండే పా టి సాంబశివరావు, మండల మరియు అనుబంధ కమిటీల సభ్యులు తక్కిళ్ళ పాటి వెంకటేశ్వర రావు  nandru రవి దేవరకొండ రవి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మురళి గారు కృష్ణా రెడ్డి తిరుపతి రావు Turaba ప్రకాష్  మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.