యన్ టీవీ రిపోర్టర్ జమిర్ కుటుంబాన్ని తెలంగాణా ప్రభుత్వం ఆదుకోవాలి. అఖిల భారత జర్నలిస్ట్ ఫెడ

Published: Saturday July 16, 2022
కోరుట్ల, జూలై 15 ( ప్రజాపాలన ప్రతినిధి ):
యన్ టీవీ రిపోర్టర్ జమిర్ గత కొద్ది రోజులుగా
కురుస్తున్న వర్షలు ప్రజలు ఎదురుకుంటున్న ఇబ్బందులు, వారుదల ప్రవాహంన్ని లెక్క చేయకుండా న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన జమిర్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయారు, రిపోర్టర్ జమీర్ కుటుంబానికి అన్ని విధాలుగా తెలంగాణా ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్  పక్షణా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా స్టేట్ జాయింట్ సెక్రటరీ ఎం.ఏ ముసవ్విర్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఇంద్రాల హరీష్,  ఉప అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, కార్యదర్శి ముక్రం మరియు సబ్యులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area