పి ఆర్ టి యు అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిని గెలిపించండి పి పరమేష్
Published: Wednesday October 19, 2022
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 18ప్రజాపాలన ప్రతినిధి
మంగళవారం రోజున రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో టీచర్ ఘ ఎమ్మెల్సీ పి ఆర్ టి యు ఎస్ అధికారిక అభ్యర్థి గుర్రం చెన్న కేశవ రెడ్డి ఎన్నికల ప్రచారం మండల అధ్యక్షులు వర్కాల పరమేశ్ ఎలిమినేట్ జెడ్పిహెచ్ఎస్ ఎలిమినేడు చర్ల పటేల్ గూడా పాఠశాలలో ప్రారంభించడం జరిగింది పి ఆర్ టి యు ఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి ని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించుకుందాం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ నమోదు కార్యక్రమం జడ్.పి.హెచ్.ఎస్ వెలిమినేడు చర్ల పటేల్ గూడా ఉన్నత పాఠశాలలు యందు పిఆర్టీయు అధికారిక అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డి గారికి ఈసారి అవకాశం ఇస్తే ఉపాధ్యాయ , విద్యారంగ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి పిఆర్టియు సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుంది, కాబట్టి పిఆర్ర్టియూ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డి ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలి కి పంపిద్దం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజు
రాష్ట్ర, జిల్లా ,మండల బాధ్యులునారాయణ్ రెడ్డి, వేణు మాధవ్ రెడ్డి,బీరప్ప,ప్రశాంత్,రంగారెడ్డి, దీక్షితులు,చంద్రశేఖర్,రవిరాజా ఆయా పాఠశాల ఉపాద్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ నమోదు కార్యక్రమం జడ్.పి.హెచ్.ఎస్ వెలిమినేడు చర్ల పటేల్ గూడా ఉన్నత పాఠశాలలు యందు పిఆర్టీయు అధికారిక అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డి గారికి ఈసారి అవకాశం ఇస్తే ఉపాధ్యాయ , విద్యారంగ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి పిఆర్టియు సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుంది, కాబట్టి పిఆర్ర్టియూ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డి ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలి కి పంపిద్దం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజు
రాష్ట్ర, జిల్లా ,మండల బాధ్యులునారాయణ్ రెడ్డి, వేణు మాధవ్ రెడ్డి,బీరప్ప,ప్రశాంత్,రంగారెడ్డి, దీక్షితులు,చంద్రశేఖర్,రవిరాజా ఆయా పాఠశాల ఉపాద్యాయులు పాల్గొన్నారు.
Share this on your social network: