చేవెళ్ళ ఎంపిని కలిసిన వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్

Published: Monday October 18, 2021
వికారాబాద్ బ్యూరో 17 అక్టోబర్ ప్రజాపాలన : రాష్ట్ర మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కేటిఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ళ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డిలను దసరా పండగ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం వారి స్వగృహాలలో మర్యాదపూర్వకంగా కలిశానని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఈ సందర్భంగా వారికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.