మధిర మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన

Published: Wednesday March 09, 2022
మధిర మార్చి 8 ప్రజా ప్రతినిధులు మున్సిపాలిటీ ప్రజలు పట్టణ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు నిన్న చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ ఇస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క పిలుపు మేరకు. శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ MLA లను అవమాన పరిచే విదంగా ప్రవర్తించి, శాసనసభలో సీఎల్పీ నేత గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క కనీసం మాట్లాడనీయకుండా చేసిన స్పీకర్ వైఖరి ని నిరసిస్తూ మధిర మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేసి, మౌన ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మధిర మున్సిపల్ కౌన్సిలర్లు కోన ధని కుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు సర్పంచ్ పులిబండ్ల చిట్టి బాబు నిడమనూరి సంధ్య, కారు మంచి ప్రభాకర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి మండల ఐఎన్టియుసి అధ్యక్షుడు కోరంపల్లి చంటి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ బీసీ సెల్ అధ్యక్షుడు చిలువేరు బుచ్చి రామయ్య సేవాదళ్ అధ్యక్షుడు ఆదూరి శీను కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర్ రెడ్డి మైనార్టీ సెల్ అధ్యక్షుడు షైక్ ఫయజ్ మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, అయిలూరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ చిలక బర్తిని జయరాజు మధిర పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు షేక్ బాజీ మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్య ఎస్సీ సెల్ అధ్యక్షుడు గద్దల లాలయ్య నిడమనూరి వంశీ, వనామా పిచ్చియ్య, డివిజన్ కమిటీ అధ్యక్షుడు బానోతు రమణ నాయక్, కోట డేవిడ్ గద్దల విజయ్, ఆదిమూలం శ్రీనివాసరావు మైలవరపు చక్రి వసంశెట్టి జనార్దన్ మొదలగు వారు పాల్గొన్నారు