ఈనెల 27న రెండు జిల్లాలకళాకారులు వన సమారాధనమధిర

Published: Tuesday November 22, 2022
నవంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు బంజారా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలోమాటూరుపేట శ్రీసీతారామాంజనేయ కళాపరిషత్తు ఆధ్వర్యంలో వన సమారాధనరెండు జిల్లాల కళాకారులకు ఆహ్వానంవిలేకరుల సమావేశంలో కళాపరిషత్ అధ్యక్షులు గడ్డం సుబ్బారావుు పేర్కొన్నారు.ఈనెల 27వ తారీకు ఆదివారం ఆత్కూరు గ్రామంలోని అబ్బూరి వారి మామిడి తోటలో శ్రీసీతారామాంజనేయ కళాపరిషత్ మాటూరుపేట అధ్యక్షులు గడ్డం సుబ్బారావు ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల కళాకారుల వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ఉమ్మడిరెండుజిల్లాకళాకారులు ఈ వనసమారాధనకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అన్నారు.ఈ సమావేశంలో కళాపరిషత్ గౌరవ అధ్యక్షులు పుతుంబాకా కృష్ణ ప్రసాద్, కార్యదర్శి గడ్డం శ్రీనివాసరావు, టీవీ రెడ్డి, మేడ వెంకటేశ్వరరావు, బాబ్లా పాల్గొన్నారు.