పలువురు నివాళులర్పించిన సెల్ఫీ బట్టి విక్రమార్క మధిర
Published: Friday October 07, 2022
అక్టోబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి మధిర పట్టణంలో గురువారం నాడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు జిల్లా కాంగ్రెస్ నాయకులు *వంకాయలపాటి కృష్ణమూర్తి98 సంవత్సరములు ఈరోజు ఆకస్మికంగా మృతి చెందినారు వారి పార్ధివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నాయకులు మరియు మధిర ఎమ్మెల్యే *శ్రీ మల్లు భట్టి విక్రమార్క
అనంతరం *కోన జగదీష్ తండ్రి,*కోన సుబ్బారావు మరణించగా వారింటికి వెళ్లి, కోన జగదీష్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసినారు, ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు *పువ్వాళ్ళ దుర్గాప్రసాద్రు మాజీ ఎమ్మెల్సీ *పోట్ల నాగేశ్వరరావు "* పిసిసి మెంబర్ *రాయల నాగేశ్వర్రావు, పిసిసి మెంబర్ *రాందాస్ నాయక్ *, జిల్లా అధికార ప్రతినిధి *వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మరియు మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు *సూరం శెట్టి కిషోర్* మున్సిపల్ కౌన్సిలర్ *కోన దని కుమార్*, మండల ఎస్సి సెల్ అధ్యక్షులు *దారా బాలరాజు* నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు *తూమాటి నవీన్ రెడ్డి*, మండల నాయకులు *పారుపల్లి విజయ్ కుమార్, పులి బండ్ల చిట్టిబాబు మాగం ప్రసాద్ ఆదిమూలం శ్రీనివాస్*, తదితరులు పాల్గొని నివాళుల నివాళులు అర్పించి వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపాన్ని తెలియజేసినారు*
Share this on your social network: