శ్రీనివాసరావు మృతికి సంతాపం తెలిపిన మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి.

Published: Thursday November 24, 2022
అశ్వాపురం ( ప్రజా పాలన.)
మొండికుంట   గ్రామ పంచాయతీ లో ఈ రోజు పొడు భూమి సర్వే గ్రామ సభ లో నిన్న హత్య చేయబడిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి సందర్భంగా మండుకుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో  ఈ గ్రామ సభ లో మౌనం పాటించి శ్రద్ధాంజలి గటిస్తు సంతాపం తెలియజేయడం జరిగింది.