విరాళాలు అందజేత
Published: Tuesday February 16, 2021
జన్నారం, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర నిర్మాణానికి సేకరించిన నిధులను ఆదివారం హిందూ పరిరక్షణ సమితి సభ్యులకు అందజేయడం జరిగిందని బాదం పల్లి గ్రామ పూజారి అశోక్ తెలిపారు. గ్రామంలో విరాళాలు సేకరించగా రూపాయలు 10000 సేకరించడం జరిగిందని వాటిని ఆదివారం హిందూ పరిరక్షణ కమిటీ నాయకులు కస్తూరి నాగేష్ కు అందజేయడం జరిగిందన్నారు.
Share this on your social network: