శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

Published: Wednesday September 01, 2021
బాలాపూర్: ఆగస్టు 30, ప్రజాపాలన న్యూస్ (ప్రతినిధి) : మీర్ పేట్ నగరపాలక సంస్థ లోని జనప్రియ మహానగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా జనప్రియ మహానగర్ కాలనీవాసులు ఘనంగా వేడుకలు  నిర్వహించారు. శ్రీ కృష్ణ జన్మాష్టమికీ ముఖ్య అతిథులను మీర్ పేట్ బిజెపి ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, కార్పొరేటర్లు పసునూరి బిక్షపతి చారి, కీసర హరినాథ్ రెడ్డి, కీసర జమున కృష్ణా రెడ్డి. భీమ్ రాజ్. మీర్ పేట్  ప్రధాన కార్యదర్శి కోడూరు సోమేశ్వర్, శ్యామ్ సుందర్, బొజ్జ పరమేష్, కార్తీక్ సాగర్, చెన్నారెడ్డి, మల్లేష్, నాగభూషణం, వీరేశం, అనిల్, పురుషోత్తం, రవీందర్ గౌడ్, ప్రభాకర్, శర్మ, శివనాగ, కుమారి, బిజెపి నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు. జనప్రియ మహానగర్ కాలనీవాసులు వచ్చిన అతిథులకు శాలువాతో సన్మానించి సత్కరించారు.