పమీడీ సరోజిని దిశా దిన హాజరైన కాంగ్రెస్ నాయకులు మధిర రూరల్

Published: Thursday March 02, 2023
మార్చి ఒకటి ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పమిడి సరోజిని దశదిశ కార్యక్రమానికి  ఘన నివాళి అర్పించిన మధిర మండల కాంగ్రెస్ నాయకులుదెందుకూరు గ్రామానికి చెందిన పమిడి సూరయ్య ,కృష్ణ  మాతృమూర్తి *పమిడి సరోజిని* దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులుఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు *చావా వేణు* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *కర్నాటి రామారావు* దెందుకూరు గ్రామ సర్పంచ్ *కోట వెంకటకృష్ణ విజయశాంతి* ,మధిర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు *అద్దంకి రవికుమార్*, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు *ధారా బాలరాజు* దెందుకూరు గ్రామ శాఖ అధ్యక్షులు *వూట్ల రాంబాబు* ,*ఐతం ప్రసాద్*, సైదల్లి పురం సర్పంచ్ *పులి బండ్ల చిట్టిబాబు*, *ఎడ్లపల్లి నాగయ్య* ,*మొవ్వ వెంకయ్య బాబు*, *ఐలూరి రంగారెడ్డి* *పగిడిపల్లి డేవిడ్*, *నండ్రు నాగార్జున*, *భూక్య శ్రీకాంత్*, *కుడారపు కృష్ణ*, *ఐతం రామారావు* ,*ఎడ్లపల్లి సంగయ్య*, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు