సేవా సదనం నందు ఘనంగా జన్మదిన వేడుకలు మధిర అక్టోబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధి

Published: Wednesday October 26, 2022

మార్పు స్వచ్ఛంద సంస్థ సహాయ కార్యదర్శి కోయ్యల అరుణ, జానకీరాములు దంపతుల మనవరాల్లు, ఓరుగంటి శ్రావణి, అజయ్ దంపతుల కూతుర్లు  కవలలు  ఓరుగంటి మేధాన్షి,  ఓరుగంటి మేఘాన్షి,  మూడవ జన్మదిన వేడుకలను  మానసిక దివ్యంగుల పునరావాస కేంద్రం 'సేవా సదనం', మధిర నందు  ఘనంగా నిర్వహించారు. సేవా సదనంలోని మానసిక ధివ్యంగుల మధ్య  కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సేవా సదనంలోని మానసిక దివ్యంగులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కోయ్యల అరుణ మాట్లాడుతూ మానవత్వంతో జీవించడానికి ప్రయత్నం చేయాలని, అనాధలు, దివ్యంగులు, వృద్ధులను ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, కార్యదర్శి గుడిమెట్ల మెహనరావు, సహాయ కార్యదర్శి కోయ్యల అరుణ, సభ్యులు కోయ్యల జానకిరాములు, ఆవునూరి రామనారాయణ, ఆవునూరి వెంకట్రావమ్మ, ఓరుగంటి ధర్మారావు, ఓరుగంటి లక్ష్మీ, ఓరుగంటి అజయ్ కుమార్, ఓరుగంటి శ్రావణి, కోయ్యల రాకేష్, కోయ్యల భవానీ, ఓరుగంటి హరీష్, ఓరుగంటి ప్రశాంతి, మోదుగుల హరిత, మోదుగుల సత్యనారాయణ, భవ్యేష్, స్వాతి, మన్విత, శ్రితిక,  రేఖ, సాయి  , కుమార్, అరవింద్  సేవ సదనం లోని సేవకులు పాల్గొన్నారు.