తెలంగాణ రాష్ట్ర సమైక్యత వజ్రోతవ వేడుకలు సందర్భంగా

Published: Thursday September 15, 2022

ఈ రోజు బూర్గంపాడు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోపి రెడ్డి రమణారెడ్డి గారి అధ్యక్షతన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు పినపాక శాసన సభ్యులు గౌ శ్రీ రేగ కాంతారావు గారి ఆదేశాలు మేరకు
బూర్గంపాడు మండల కేంద్రము లొ గల మార్కెట్ యార్డ్ నందు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు
👉 ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత గారు మాట్లాడుతూ ఈ నెల 16,17, 18తేదీలొ జరుగు తెలంగాణా రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు సందర్భంగా మణుగూరు లో జరుగు భారీ ర్యాలీ ని విజయవంతం చేయాలని, బూర్గంపాడు మండలం నుండి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొనీ ర్యాలీ నీ విజవంతం చేయాలని పిలుునిచ్చారు,
ఈ కార్యక్రమానికి AMC ఛైర్మన్ పోడియం ముత్యాలమ్మ గారు,pacs చేర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు గారూ, స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న గారు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,గారు,మండల ప్రధాకార్యదర్శి జక్కం సుబ్రమణ్యం,పినపాక నియోజ క వర్గ పరిశీలకులు మెడగం లక్ష్మి నారాయరెడ్డిగారు, పినపాక  నియోజక వర్గ యువజన ఉపాధ్యక్షడు చల్లకొటి పూర్ణ,మండల మహిళ అధ్యక్షారాలు యల్లంకి లలిత గారు, మండల SC సెల్ అధ్యక్షడు వలడసు సలయ, మైనారిటీ అధ్యక్షడు సాధిక్ పాషా, మండల ఉపాధ్యక్షడు మొండేద్దుల వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షడు బండారి లక్ష్మీనారాయణ, ఉద్యమకారుడు పోడియం నరేంద్ర , సారపక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను, బీసీ సెల్ అధ్యక్షడు బెజ్జంకి కనక చారి,pacs ఉపాధ్యాక్షడు అవుల నాగిరెడ్డి,డైరెక్టర్ కుందూరు పెద్ది రెడ్డి, బోల్లు రవి,pacs డైరెక్టర్ అనిత, మైనారిటీ ఉపాధ్యక్దుడ్ గుల్ మొహ్మదు,   మాజీ జెడ్పటీసీ భుపల్లి నరసింహ రావు, నాగి నేని ప్రొలు రెడ్డి పాలెం సర్పంచ్ శ్రావణి, ఉప సర్పంచ్ ఝాన్సి గారు, వెపల గడ్డ సర్పంచ్ చిన్న అబ్బాయి, కృష్ణా సాగర్ సర్పంచ్ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, మారియు అభిమానులు పాల్గొన్న