మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మస్కులు పంపిణీ

Published: Saturday May 22, 2021
మధిర, మే 21, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంమధిరరాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి అధ్యక్షతన మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క గారు దేశినేనిపాలెం గ్రామంలో ప్రజలకు మస్కులు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, మాజీ మార్కెట్ ఛైర్మన్ తూమాటి నర్సిరెడ్డి, సర్పంచ్ ఆవుల ఝాన్సీ కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు, చిట్టిబాబు, ఉప సర్పంచ్ పరిటాల రామకృష్ణ, దారా బాలరాజు, కోనా ధనికుమార్, మరియు గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆవుల కార్తీక్, మర్రి గోపి, కొండా సైదులు, శివాజీ, నవీన్, వినోద్, ప్రవీణ్, ఉమ శంకర్, రామకృష్ణ, గోపి, సాయి, మణిచంద్, తదితరులు పాల్గొన్నారు..