ఎన్.ఎం.ఎం.ఎస్ స్కాలర్షిప్ కు అర్హత సాధించిన టీవీఎం పాఠశాల విద్యార్థులు

Published: Saturday March 11, 2023
మధిర మార్చి 10 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లో అర్హత సాధించిన టీవీఎం పాఠశాల విద్యార్థుల వారికిఅభినందించిన పాఠశాల ఉపాధ్యాయులు,విద్యా కమిటీ సభ్యులుజాతీయ స్థాయిలో జరిగే "నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ " సాందేందుకు ఉద్దేశించిన ఎన్ ఎం ఎం  ఎస్ పరీక్షలో టివియకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 8 వ తరగతి చదువుచున్న 5 గురు విద్యార్థులు పరీక్ష చేయాగే వీరిలో ముగ్గురు (3) విద్యార్థులు అర్యత సాధించిరి చించోజు సాయి గౌతమ్ జిల్లా ద్వితీయ ర్యాంకర్తొగరు దినేష్ కృష్ణగా
 బొడ్డుపల్లి శ్రీ భద్రపాఠశాల నుంచి పై ముగ్గురు విద్యార్థులు అర్హర జిల్లా స్థానంలో నిర్వితీయ స్థానం సంపాధిం సాధించడంతో పాటు చినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను అభినం చించారు . పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణం అన్నారు. వీరిని - ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మరియు పాఠశాల విద్యా కమిటి సభ్యులు. అభినందించారు . వీరికి - శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుడు  రాజీ ప్రసాద్ ను అభినందించడం జరిగింది..