ఓకే తడువు రైతులకు రెండు లక్షల రుణమాఫీ రాయల నాగేశ్వర రావు..

Published: Wednesday May 25, 2022
పాలేరు మే 24 ప్రజాపాలన ప్రతినిధి
పాలేరు నియోజకవర్గం నేలకోండపల్లి మండలం అచార్లగూడెం గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, తెలంగాణా రాష్ట్రం clp నేత మల్లు భట్టివిక్రమార్క ఆదేశాల మేరకు,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు పువ్వాళ్శ దుర్గాప్రసాద్ గారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు గారి ఆద్వర్యంలో ఈరోజు ఇంటి ఇంటికి వెళ్తు రైతులకు వరంగల్ డిక్లరేషన్ ను వివరిస్తున్న నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగురి హనుమంతరావు,పాలేరు నియోజకవర్గం సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, ఖమ్మం జిల్లా బీసీ సెల్ నాయకులు బోయిన వేణు,మాజీ ఎంపీపీ చిర్ర లక్ష్మమ్మ,అచార్లగూడెం ఉప సర్పంచ్ మగం సైదులు,కోలికపోంగు సీతారాములు, చిర్ర భద్రయ్య,చిత్త సైదిరెడ్డి,లెక్కి మల్లేశాం,మార్తి నాగేశ్వరావు,మేదడమేట్ల సతీష్, నేలకోండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు, చిర్రా హరీష్,తదితరులు పాల్గొన్నారు.