అనారోగ్యంతో మరణించిన కంబాలపల్లి బాలరాజ్ వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం
Published: Monday February 14, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండల పరిధిలో పొల్కంపల్లి గ్రామానికి చెందిన కంబాలపల్లి బాలరాజు ఇటీవల అనారోగ్యం కారణంగా అకాల మరణం చెందగా వారి కుటుంబానికి ఆసరగా నిండు మనసుతో పొల్కంపల్లి ఎంపీటీసీ చెరుకూరి మంగా రవీందర్ 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు ఎం రవి, గ్రామ కార్యదర్శి ఏదుల్ల కుమార్, టిఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షులు ఎం పురుషోత్తం, కె వంశీ, ఏం శ్రీరాములు, పాల్గొన్నారు.
Share this on your social network: