పలు కుటుంబాలను పరామర్శించిన టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు

Published: Monday February 21, 2022
మధిర ఫిబ్రవరి 20 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం నాగవరప్పాడు గ్రామంలో అకాల మరణం పొందిన కోట వీరయ్య మృతదేహానికి నివాళులు అర్పించి వారి మృతికి సంతాపం వ్యక్తం చేశారుఅనంతరం ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో అకాల మరణం పొందిన రవితేజ మృతేదానికి నివాళులు అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.. అనంతరం మీనవోలు గ్రామంలో 23వ తారీకు జరగబోయే మండల స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ స్తలాన్ని గ్రామ యువకులతో కలిసి పరిశీలించారు. డా.కోట రాంబాబు తో పాటు నరసింహారావు, నరేష్, వెంకయ్య, మారపాక బాబురావు, మేకల రమేష్, బొడిపల్లి మహేష్, నండ్రు శ్రీనివాసరావు, కుక్కల అఖిల్, టింకు, నాగరాజు, జమలయ్య, దేవనదం, మాబాష, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు...