తొమ్మిదో రోజులు పూరితైన వీఆర్ఏల దీక్ష
Published: Wednesday August 03, 2022
నవాబు పేట్. ప్రజా పాలన. తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న వీఆర్ఏల దీక్షలు వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వీఆర్ఏల సంఘం అధ్యక్షులు సత్తయ్య ఉపాధ్యక్షులు. మిగతా వీరే వీఆర్ఏలు కూడా మండల్ ఆఫీస్ దగ్గర వీఆర్ఏల సంఘం వారు కొనసాగిస్తున్న దీక్షలు చేపట్టారు భాగంగా నాకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం మాకు 60 ఏళ్లు వాయిస్ దాటిన వీఆర్ఏలకు. వారసత్వపరంగా వారసులకు జాబు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది డబల్ బెడ్. ఇల్లు ఇస్తానని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విడుదల డిమాండ్ కోరుతున్నారు. నవపేట్ వీఆర్ఏల సంఘం తొమ్మిది రోజులు గడుస్తుండగా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు వెంటనే అమలు వెంటనే సీఎం.కెసిఆర్ ను చేయగలరని మనవి
Share this on your social network: