తెలంగాణ

కేసీఆర్ సర్కార్ పై భట్టి ఫైర్

తెలంగాణ  రాష్ట్రంలో  భారీ వర్షాలు వస్తాయని తెలిసి కూడ ప్రభుత్వం  పట్టించుకోలేదని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.మవారంనాడు హైద్రాబాద్ లో  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  మీడియాతో మాట్లాడారు. రాజకీయ అవసరాలకు ...


Read More

కుల వృత్తులను కాపాడుతున్నాం: శ్రీనివాస్ గౌడ్

కుల వృత్తులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. కలెక్టరేట్  సమీపంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూరల్ మండలం జైనల్లీపూర్, కోడూరు, మాచన్ పల్లి గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశా...


Read More

రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు

గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో ఇంకా వరద నీరు అలాగే ఉండిపోయింది. రెండు రోజులు కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణుడు.. మళ్లీ తన ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. తెలంగాణలో రా...


Read More

భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం

గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 56.10 అడుగులకు చేరి.. 15,96,899 క్యూ సెక్కులకు చేరుకుంది. దీంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలం రాయన్న పేట వద్ద.. నేషనల్ హై...


Read More

మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా కల్వకుంట్ల వంశీధర్‌రావు

కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరికి కీలక బాధ్యతలు కెసిఆర్ అప్పగించారు , కెసిఆర్ అన్న కల్వకుంట్ల రంగారావు  కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావును మహారాష్ట్ర  ఇన్‌చార్జిగా కెసిఆర్ నియమించారు , చిరంజీవి మీద అభిమానంతో 2009 లో ప్రజారాజ్యం పార్టీ తో రాజక...


Read More

వీఆర్ఏల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల‌ని కేబినెట్ నిర్ణ‌యం..

విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోపు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారిని ఆదేశించారు. ఈ విషయంపై ...


Read More

రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాదించాలి -తెలంగాణ CM KCR

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నికాత్ జరీనా రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇప్పటికే పలు ప్రపంచ వేదికల మీద విజయాలను సొంతం ...


Read More

ప్రజా పాలనకు పదహారేళ్లు..

తెలుగు ప్రజల గొంతుక కు  వేదికగా ప్రజాపాలన. ...నాడు బహుజనులకు వేదికగా, నేడు తెలుగు ప్రజల గొంతు కగా...! ...  రాష్ట్రాల పురోగతి కోసం, ప్రజాఉద్యమాల నిర్మాణంలో  కీలకం మయ్యింది ....అడ్డంకులు అధిగమిస్తూ... అవరోధాలు దాటుకుంటూ 16 ఏళ్ళు పూర్తి చేసుకుని ముందుకు. .....


Read More

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి

* చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షలతో  ఆసరా * రాష్ట్ర వ్యాప్తంగా 2604 రైతు వేదికల నిర్మాణం * రైతుబంధు కింద 7500 కోట్లు పంపిణీ * నవాబ్‌పేట్‌ మండలంలో పర్యటించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 20 ( ప్రజాపాలన ) : ...


Read More

ఇసుక అక్రమ రవాణా

అవసరానికి మించి సిమెంట్ బ్రిక్ కంపెనీలు ఇసుకను గుట్టలుగా నిల్వ ఉంచి సమయం చూసుకొని ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు* *మధిర రాయపట్నం మధ్య వైరా నది ఒడ్డున ఏర్పాటైన  కంపెనీలు అవసరానికి మించి నది నుండి తమ యొక్క కంపెనీల్ల...


Read More

దీక్షకు సంఘీభావం

ఈరోజు ఖమ్మం జిల్లా వైరా లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్యవేదిక సంఘము ఆద్యర్యములో ఆర్యవైశ్య కార్పొరేషన్ మరియు EWS రిజర్వేషన్ కొరకు చేపట్టిన నిరసన దీక్షకు, జిల్లా బీజేపీ మరియు ఆర్యవైశ్య నాయకులు, కుంచం కృష్ణారావు సంఘీభావం తెల్పి మద్దతు ప్రకటించారు, ఈ ...


Read More

కె సి ఆర్ ఇచ్చిన మాట మరిచిపోయిండు కాసాని

సుజాతనగర్ సి పి ఎమ్ పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూం మరియు ఆసరా పింక్షన్ల కోసం అర్హులైన పేదలందరికీ స్థలం ఉన్నచోట డబల్ బెడ్ రూమ్ కట్టించి ఇవ్వాలని 57 సంవత్సరాలు దాటిన వారికి ఆసరా పింఛన్ 3000 రూపాయలు ఇవ్వాలని  సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో  ...


Read More

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి - ఎంపీటీసీలు, సర్పంచులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల జనవరి 11,ప్రజాపాలన: మండలంలో గత 30 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న పోడు భూముల పై అటవీశాఖ అధికారులు దాడులు చేస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నారని, పోడు భూములపై అటవీశాఖ దాడులను నిలిపివేసి రైతులకు పట్టాలు ఇవ్వాలని మండలంలో...


Read More

తెలంగాణ ఇంటిపార్టీ గోడ పత్రికను నేలకొండపల్లి వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఆవిష్కరణ

తెలంగాణ ఇంటిపార్టీ గోడ పత్రికను నేలకొండపల్లి   వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఆవిష్కరణ పాలేరు నేలకొండపల్లి జనవరి 11 ప్రజాపాలన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల. పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో.     తెలంగాణ ఇంటి పార్టీ జిల్లా అధ్యక్షు...


Read More

మోడల్ స్కూల్ 7, 8వ తరగతి ప్రవేశ పరీక్ష

మండల విద్యాధికారి భత్తూల భూమయ్య.   వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన) :  వెల్గటూర్ మండలం కుమ్మరి పల్లి గ్రామంలోని మోడల్ స్కూల్  7తరగతిలో 13 హాజరైనారు ఆన్లైన్లో 36 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఎం.ఈ.ఓ తెలిపారు. 8 తరగతులకు పదిమంది హాజరైనారు...


Read More

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టిడిపి బృందం

మధిర అయ్యప్ప నగర్ నందలి పుమ్పహౌస్ రోడ్డుకు ఇరుప్రక్కలగల 2.5 ఎకరాలలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తిపైరును  5దు ఎకరాలలో దెబ్బతిన్న మిర్చి పైరును పరిశీలనకు వచ్చిన తెలుగుదేశం బృందానికి చూపిస్తున్న రైతులు మయినీడి సుబ్బారావు మెడిశెట్టి కొండలరావు గార...


Read More

కేటిఆర్ ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గ్రంథాలయ సంస్థ చైర్మన్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) :  తెరాస పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటిఆర్ ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపామని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సనగారి కొండల్ రెడ్డి తెలిపారు. ఈ సం...


Read More

గ్రామాల అభివృద్దే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు   గ్రామాలు అభివృద్దే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని  ఖమ్మం పాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను  ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ...


Read More

మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ *12గంటలు నిరాహారదీక్ష

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కొవ్వూరు పట్టణం నందు గల మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ *12గంటలు నిరాహారదీక్ష లో పాల్గొంటారు  .  కావున పార్టీ శ్రేణులు ప్రజలు అ...


Read More

టీడీపీ కి వంశీ గుడ్ బై

టీడీపీకి ఆ పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుడ్ బై చెప్పారు ఈ మేరకు వంశీ తన రాజీనామా లేఖను టిడిపి అధినేత చంద్రబాబు కి పంపారు తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు టీడీపీని వీడి వైసీపీ లో చేరతారని ప్రచారం జరగగా. ఏకంగా రాజకీయాల్...


Read More

ప్రభుత్వాలు రైతులపై నిర్లక్ష్య ధోరణి విడనాడాలి

సబ్బిడీ సాయం సున్నా.....! "వ్యవసాయ యంత్రల పరికరాల బడ్జెట్ కేటాయింపులు నిల్"* రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ . ~* వ్యవసాయ యంత్రపరికరాలపై రైతులకు అందించే సబ్బిడి సాయనికి ఈ ఏడాది ఇప్పటి వరకు బడ్జెట్ కేటాయి...


Read More

చాగల్లు లో మాజీ మంత్రి జవహర్ పరామర్శ

రాష్ట్ర తెలుగుదేశం పార్టీl నాయకులు మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి శామ్యూల్ గారు గారు చాగల్లు మండలం లో పర్యటించివివిధ కుటుంబాలను పరామర్శించారు.ఇటీవల బస్సు ప్రమాదంలో గాయాలు పాలైన కోడూరి రాయుడు నీ మల్లవరం గ్రామంలో పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆ...


Read More

టి డి పి, వై ఎస్ ఆర్ పార్టీలలో గ్రూపుల సమస్య

కొవ్వూరునియోజకవర్గంలో 2018 రాజకీయా నేతలకు మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందనే చెప్పవచు.  మంత్రి కే ఎస్ జవహర్ కి ఎదురే లేదు అనుకున్న సమయంలో ప్రత్యర్థి వర్గం తయారైనది. చిన్న చిన్న కారణాలతో వర్గపోరు పెరిగిందనే చెప్పవచ్చు .1983 తెలుగు దేశం పార్టీ పెటినతరువాత కొవ...


Read More

ఎంపీ అభ్య‌ర్థుల వేట‌లో వైసీపి..!!ఆశావ‌హుల్లో పెరుగుతున్న ఉత్కంఠ‌..!!

పోటీ చేసే ఎంపీ అభ్య‌ర్థులు లేరు.! కానీ 25స్థానాల్లో గెలుస్తామంటున్న వైసీపి..!!స‌గానికి స‌గం నియోజ‌క వ‌ర్గాల్లో అభ్య‌ర్థ‌లు క‌రువు..! కోస్తాంద్ర‌లోలో కొసాగుతున్న ఉత్కంఠ‌. ఎంపీ అభ్య‌ర్థుల వేట‌లో వైసీపి.!ఆశావ‌హుల్లో పెరుగుతున్న ఉత్కంఠ&z...


Read More

వై ఎస్ ఆర్ పార్టీలో గ్రూపుల మధ్య సమన్వయం వనితకు కత్తిమీద సామే

కొవ్వూరునియోజకవర్గంలో వై ఎస్ ఆర్ పార్టీ నాయకురాలు తానేటి వనిత ఒంటెద్దు పోకడ విధానంతో పార్టీలో ఒక వర్గానికి చెందిన నాయకులు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కొవ్వూరు పట్టణానికి చెందిన పరిమి హరి చరణ్, మండలానికి  చెందిన ముదునూరి నాగరాజు, ముప్పిడి విజయరా...


Read More

కొవ్వూరు టి డి పి పార్టీ లో పెరుగుతున్నాగ్రూపులు

కొవ్వూరునియోజకవర్గం లో   టి డి పి పార్టీ లో గ్రూపులు పెరుగుతున్నాయి. పార్టీ అధికారం లోకి రాక ముందు కలచి కట్టుగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నాయి. రాష్ట్రము లోను , నియోజకవరం లోను, మున్సిపాలిటీ లోను  పార్టీ అధికారం లోకి వచ్చాక అధికారాన్ని పంచుకు...


Read More

కొవ్వూరులో ఉనికికాపాడుకోవడానికి తంటాలు పడుతున్న వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌

కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ కనమరుగు కాగా ప్రతిపక్ష వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి తంటాలు పడుతుంది. వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నాయకులే ఉన్నా వారి మద్య సయోద్య లేకపోవడం, ఎవరికి వారే యమ...


Read More

కొవ్వూరు నియోజకవర్గం ఎన్నికల ముఖచిత్రం .

     తెలుగుదేశం పార్టీ ఆవిర్బవం నుండి తెలుగు దేశం పార్టీకి ఆంద్రాసుగర్స్‌ యాజమాన్యం వెన్నుదన్నుగా నిలిచింది. నాటి నుండి నేటి వరకూ తెలుగుదేశం పార్టీకి ఆంద్రాసుగర్స్‌ యాజమాన్యం చూపించిన వ్యక్తికే ఎం.ఎల్‌.ఏ.టికెట్టు వస్తూంది. 1983 తెలుగుదేశం ...


Read More

నవ నిర్మాణ దీక్షా లక్ష్యాలను సాధిద్దాం

విజయవాడ, జూన్‌ 2 : సమైక్యాంధ్రప్రదేశ్‌ విభజన జరిగి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు నవ నిర్మాణ దీక్షకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాల్లో తొలిరోజు నియోజకవర్గాల వారీగా ఉదయ...


Read More

తిరుపతి మహానాడుకు గైర్‌హజరైన తెలుగుదేశంపార్టీ నాయకులు

కొవ్వూరు:తిరుపతి మహానాడుకు గైర్‌హజరైన తెలుగుదేశంపార్టీ నాయకులు, తెలుగు తమ్ముళ్ళ. కొవ్వూరు నుండి మహానాడుకు హాజరుశాతం లేదనే చెప్పవచ్చును. కొవ్వూరు శాసనసభ్యుడు కె.ఎస్‌.జవహార్‌ ఓక్కడే మహానాడుకు హాజరైనారు. కొవ్వూరు మున్సిపల్‌ చైర్మన్‌ సూరపని ...


Read More

తెలుగు దేశం లో చేరిన గిద్ధలూరు ఎం ఎల్ ఎ అశోక్ రెడ్డి

గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తెదేపాలో చేరారు. బుధవారం పార్టీ కార్యకర్తలతో కలిసి అశోక్‌రెడ్డి విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ...


Read More

మహానాడుకు సిధమవతున్న తెలుగు తమ్ముళ్ళు

తిరుపతిలో మహానాడుకు తమ్ముళ్ళు సిదమవుతున్నారు  ...


Read More

మహానాడులో మొదటి రోజు

మహానాడులో మొదటి రోజు  కార్యక్రమాలు. రాబోయే కాలంలో అనుసరించాల్సిన పంథా ఎలా ఉండాలన్న అంశాన్ని తెదేపా మహానాడు వేదికగా నిర్ణయించనుంది. ఈ నెల 27 నుంచి 29 వరకూ జరిగే మహానాడులో గత రెండేళ్ల కాలంలో చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని...భవిష్యత్తుకు దిశాని...


Read More