మాజీ జెడ్పిటిసి సూరం శెట్టి నాగభూషణం సతీమణి అకాల మరణం పట్ల సంతాపం తెలిపిన ఖమ్మం జిల్లా కాపు

Published: Tuesday July 27, 2021
మధిర, జులై 26, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండల మర్లపాడు గ్రామంలో జిల్లా మున్నూరు కాపు సంఘం సభ్యులుకాంగ్రెస్ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ గారి తల్లి అకాల మరణం పట్ల మున్నూరు కాపు సంఘం ఈ రోజున సంతాపం తెలిపి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వారి కుటుంబం ఎల్లప్పుడు వెన్నుముక గా ఉండి ఎంతో సేవలు చేసిన నాయకురాలు అని కొనియాడారు, ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు కొత్త సీతారాములు, ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు ఆళ్ల కృష్ణ ఆకుల గాంధీ, సెట్టి రంగరావు, పసుపులేటి నాసరయ్య, మారిశెట్టి వెంకటేశ్వరరావు, పసుపులేటి దేవేందర్, వాసంశెట్టి కోటేశ్వరరావు, కట్ల రంగారావు, రామిశెట్టి మనోహర్ నాయుడు, పెద్ద పోయిన దుర్గాప్రసాద్, నీలం వెంకటేశ్వరరావు, వేముల కృష్ణ ప్రసాద్, పసుపులేటి శ్రీనివాసరావు, తాళ్లూరు హనుమంతరావు, జాబి శెట్టి కుటుంబరావు పులి బండ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు