ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 19ప్రజాపాలన ప్రతినిధి టిఆర్ఎస్ పార్టీ నాకు వద్దు అంటూ బిజెపిలో

Published: Thursday October 20, 2022
ఈరోజు  నా యొక్క 21 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీని వీడి ఢిల్లీలో బిజెపి సెంట్రల్  కార్యాలయం నందు  కేంద్రమంత్రి ఉపేందర్ సింగ్ యాదవ్ మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈటల రాజేందర్  సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ నాయకత్వంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది తెలంగాణ మలదీసి ఉద్యమంలో కీలక పత్ర పోషించి అనేకమంది ప్రాణాలకు త్యాగంతో వచ్చిన తెలంగాణను   బీఆర్ఎస్ గా మార్చడం వల్ల  బిజెపి పార్టీలకు వెళ్లడం జరిగిందని మరమొని సత్యనారాయణ అన్నారు. కుటుంబ పాలన ఉన్నంతవరకు రాష్ట్రం అభివృద్ధి చెందదని ఆయన తెలిపారు.