డాక్టర్ వసంతమ్మగారి సేవాసదనములో అన్నదానం

Published: Monday September 27, 2021
మధిర, సెప్టెంబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి :  గడ్డం నరసింహ నాయుడు పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు గడ్డం రమేష్ జ్యోతి ఈరోజు డాక్టర్ వసంతమ్మ సేవా సదనం మానసిక దివ్యాంగుల వసతి గృహం నందు ఈరోజు అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా గడ్డం రమేష్ జ్యోతి మాట్లాడుతూ మా కుమారుడి పుట్టినరోజు నాడు ఆర్భాటాలకు పోయిడబ్బు ఖర్చు పెట్టే బదులు మానసిక దివ్యాంగులకు అన్నదానం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సేవాసదనము డైరెక్టర్ డాక్టర్ కె.sheela రామ్ మాట్లాడుతూ రమేష్ కుటుంబానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు