శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరము నందు సాయి ప్రసాదం అన్నదానం వితరణ

Published: Friday October 01, 2021

మధిర, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : గురువారం శ్రీదివ్య శిరిడి సాయిబాబా దేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలురేసోజు షీలా చారి, అరుణ వాకా వెంకటేశ్వర్లు రత్నకుమారి, శ్రీకాంత్, గోపీచంద్ గండరపు విష్ణు రాజేంద్ర కుమార్ వసుందర కీస్తు శేషులు కాలం శశిరేఖ గారి జ్ఞాపకార్థం, భర్త కాలం వీరభద్రరావు కీర్తిశేషులు గంగిశెట్టి లక్ష్మయ్య, వరలక్ష్మి జ్ఞాపకార్థం వారి మనవడు మహేష్ కీర్తిశేషులు వేముల గురవయ్య జ్ఞాపకార్థం, కుమారులు ఆంజనేయులు తిరుపతి రావు చల్లగుండ్ల రామ సుబ్బయ్య ఆదిలక్ష్మి గార్లచే అన్న ప్రసాదం వితరణ చేసినారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు, శ్రీ వేముల ఆంజనేయులు గారు, కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు