ఆంజనేయ స్వామి దేవాలయంలో మకర తోరణం కవచం పీఠం వితరణ మధిర నవంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపా

Published: Monday November 21, 2022
మకర తోరణం,కవచం పీఠం సమర్పించిన  వారు మధిర వాస్తవుయలు కీర్తిశేషులు కోమటీడీ రంగారావు,లక్ష్మిసీతమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు,కోడలు కోమటిడి నరసింహారావు,నాగ కళ్యాణి మనవలు సాయి అఖిల్,సాయి విష్ణు మరియు కుటుంబ సభ్యులు కోమటిడి శ్రీ నివాసరావు,జ్యోతి, సాయి భరత్,సాయి  కిరణ్ ఈ సందర్భంగా వారి కుటుంబానికి స్వామివారికి  ప్రత్యేక పూజ చేసి ఆశీర్వదించారు ఈ సందర్భంంగా వారు మాట్లాడుుతూ ఈ కార్తీక మాస సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పూజ నిర్వహించుకోవడం శుభదినం అని ఆ స్వాామి కృప అందరికి ఉండాలనిి వారుు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పూజారి తదితరులు పాల్గొన్నారు