నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మంచాల్ మండల్ లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలన
Published: Saturday July 02, 2022
ఇబ్రహీంపట్నం జులై తేదీ 1ప్రజాపాలన ప్రతినిధి.రంగారెడ్డి జిల్లా మంచాల మండలం మండల్ నాయకులు టిఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి ఆవుల ప్రశాంత్ యాదవ్ మాట్లాడుతూ
ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు స్టేషనరీ పేర్ల మీద చేసే వ్యాపారం అరికట్టాలని కార్పొరేట్ విద్య సంస్థల యజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు వస్తువులకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు పాఠశాల ఫీజులు నోటీసు బోర్డులో తప్పనిసరి చూపించాలిని కోరారు విద్యారంగ సమస్యలను వెంటనే పరిశీలించాలి అని కోరారు.
Share this on your social network: