నూతన వధూవరులను ఆశీర్వదించిన అశ్వాపురం బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు
Published: Monday December 05, 2022
అశ్వాపురం (ప్రజా పాలన.)
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు గోరుముచ్చు భాస్కర్ -సరోజ దంపతుల కుమార్తె సౌజన్య పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వదువరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన...అశ్వాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ఇంటి ఆడపడుచుల కోసం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలు తీసుకొచ్చి ఎంతో మేలు చేసిందని వారు ఈ సందర్భంగా అన్నారు."ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సీనియర్ నాయకులు,సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి, చిలక వెంకటరామయ్య,ఐథమ్ సత్యనారాయణ,కటరాజ్ కొండలరావు,బూర్గంపాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుంపేనా శ్రీను,మల్లెలమడుగు సర్పంచ్ కోడి కృష్ణవేణి,తుమ్మలచెరువు ఎంపీటీసీ తాటి పూజిత,యువజన నాయకులు పిట్టా శ్రీను,లకావత్ రామారావు,తాటి వెంకటేశ్వర్లు, జూపెల్లి కిరణ్,రావుల అజయ్,కలవ విజయ రాజు,బండారి బలరాం,కరకాపల్లి డేవిడ్,తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: