ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

Published: Monday January 24, 2022

రాయికల్, జనవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండల కేంద్రంలో ఏబీవీపీ నగర శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సంద్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి కులకర్ణి సాయినాథ్, జగిత్యాల జిల్లా వనవాసి కన్వీనర్ కార్తీక్, మహేష్, అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.