ప్రసాదం పంపిణీ

Published: Saturday March 13, 2021
మధిర, మార్చి 12, ప్రజాపాలన ప్రతినిధి : మహాశివరాత్రి సందర్భంగా ది 12/3/2021 న శివరాత్రి కి వచ్చే భక్తులకు యూత్ వాసవి క్లబ్ అధ్యక్షులు చల్లా సత్యనారాయణ, వనిత వాసవి క్లబ్ అధ్యక్షురాలు కేతేపల్లి పావని, దాతల సహకారంతో ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాతలు చెడే మోహన్ రావు జ్ఞాపకార్ధం వారి కుమారుడు చెడే కృష్ణారావు, వేముల నవీన్ కుమార్, కృష్ణమూర్తి, ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ జోనల్ చైర్మన్ కేతపల్లి సతీష్ కుమార్, నందిగామ పురుషోత్తం, వేముల నవీన్ కుమార్, పి లక్ష్మి సింధూర, వేముల శ్రీను, ఆర్టీసీ కృష్ణమూర్తి ఇ మృత్యుంజయ స్వామి దేవాలయం ఈవో పెద్ద  సత్యనారాయణ, దేవాలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ, స్విమ్మర్స్ అధ్యక్షుడు జంగా నర్సిరెడ్డి, శ్రీధర్, ఎలమంద తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు