ఇంటురికి ఘనస్వాగతం పలికిన గ్రామ ప్రజలు..
Published: Tuesday October 12, 2021
పాలేరు అక్టోబర్ 11, ప్రజాపాలన (ప్రతినిధి) : కూసుమంచి మండలం జీళ్ళచేరువు గ్రామంలోదేవి నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఈరోజు సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, కి ఘనస్వాగతం పలికిన గ్రామ ప్రజలు, అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకోని అమ్మవారి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టిన ఇంటూరి శేఖర్. ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ అమ్మ భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మెయిన్ బజార్ లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాని ప్రారంభించిన. డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్
Share this on your social network: