వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి

Published: Friday August 06, 2021
మధిర, ఆగస్టు 05, ప్రజాపాలన ప్రతినిధి : సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు సౌమ్యులు ప్రియ మిత్రులు శ్రీ మండవ కృష్ణారావు గారి అకాల మృతి సిపిఎం పార్టీ కి తీరనిలోటని వ్యక్తిగతంగా అందరితో సత్సంబంధాలు కలిగిన మంచి మిత్రుడని కోల్పోవడం మాకు తీరని లోటని భరత్ విద్యా సంస్థల అధినేత మరియు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ వెంకటరెడ్డి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు మండవ కృష్ణా రావు గారికి భార్య ఇద్దరు కుమార్తెలు లు ఉన్నారు శ్రీమతి ఫణీంద్ర కుమారిప్రభుత్వ ప్రధానోపాధ్యాయులుగా రిటైరై ప్రస్తుతం సిపిఎం పార్టీ లో నాయకురాలిగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సందర్భంగా మండవ కృష్ణారావు మృతికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున తీవ్ర దిగ్భ్రాంతిని ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారిలో భరత్ విద్యా సంస్థల అధినేత మరియు ఖమ్మం జిల్లా కోఆర్డినేటర శీలం వెంకట రెడ్డి  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ నాగేశ్వరావు గూడూరు రమణారెడ్డి  మధిర నియోజకవర్గ కో కన్వీనర్ దొంతమాల కిషోర్ కుమార్  వర్రె మర్యాదా సు మద్దెల ప్రసాద్ శీలం చెన్నారెడ్డి దేవంభట్ల శ్రీనివాస శాస్త్రి ఎస్.కె మస్తాన్ భాష చింతల నాగ వేణు చింతల వెంకటేశ్వర్లు తదితరులు మండవ కృష్ణ రావు గారి కుటుంబ సభ్యులకు తీవ్ర దిగ్భ్రాంతి ప్రగాఢ సానుభూతిని తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము అని తెలియజేశారు