తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి బషీరాబాద్ తాండ కు
Published: Friday December 16, 2022
తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి బషీరాబాద్ తాండ కు చెందిన అనిత పక్షవాతం వచ్చి హైదరాబాద్ నుండి నగరంలోని నిమ్స్ హాస్పటల్ చికిత్స పొందుండంగా ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి పరామర్శించారు. గురువారం రోజు ఆయన
సందర్శించి అనితను పరామర్శించారు. ఆధారపడకుండా నని ప్రభుత్వం అన్ని విధాలతో సాయం అందిస్తుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ వార్డు మెంబర్ దన్నుతదితరులు పాల్గొన్నారు. వైద్యం నిర్లక్ష్యం చేయకుడాదని అన్నారు.
Share this on your social network: