కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్ట్

Published: Thursday March 25, 2021
బాలాపూర్ : (ప్రతినిధి) ప్రజా పాలన న్యూస్; అసెంబ్లీ ముట్టడి ఈ సందర్భంగా ముందస్తుగా మీర్ పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ నేతలను ముందస్తుగా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం ఉన్న కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్లు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ..... కరోనా వైరస్ మహమ్మారి వ్యాధి విజృంభిస్తున్న ఈ సమయంలో ఇంట్లో ఉన్న నాయకులను హౌస్ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు...? ఈ కార్యక్రమంలో బి గోవర్ధన్ రెడ్డి, మల్లారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జీ. రవీందర్ రెడ్డి, ధరావత్ స్వామి నాయక్, నక్కల బాలకృష్ణ గౌడ్, బావోజు సిద్దేశ్వర్ చారి, గడ్డం శంకర్, గిరి, రాజేందర్, సోమ పురం అంజి, కే. చందు, కే. వంశీ, అరెస్ట్ అయిన వాళ్ళ స్టేషన్ లో ఉన్నారు.