నూతన బ్లడ్ బ్యాంక్ ప్రారంభం...
Published: Monday June 28, 2021
జగిత్యాల, జూన్ 27 ( ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా తహషీల్ చౌరస్తాలో నూతనంగా భారతి బ్లడ్ బ్యాంక్ ను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ శ్రావణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డా.గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ పట్టణ వివిధ కౌన్సిలర్లు ముస్కు నారాయణ రెడ్డి హరీష్ డాక్టర్లు శ్రీనివాస్ భారతి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: