నూతన బ్లడ్ బ్యాంక్ ప్రారంభం...

Published: Monday June 28, 2021
జగిత్యాల, జూన్ 27 ( ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా తహషీల్ చౌరస్తాలో నూతనంగా భారతి బ్లడ్ బ్యాంక్ ను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ శ్రావణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డా.గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ పట్టణ వివిధ కౌన్సిలర్లు ముస్కు నారాయణ రెడ్డి హరీష్ డాక్టర్లు శ్రీనివాస్ భారతి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.