శ్రీ మృత్యుంజయ స్వామి దేవాలయంలో ఏకాదశి మహా అన్నాభిషేకం మధిర నవంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి ము

Published: Monday November 21, 2022

శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవస్థానం  లో కార్తీక్ మాసం సందర్భంగా ఈరోజు "ఏకాదశ మహా అన్నాభిషేకం" పూజా భక్తుల ఘనంగా ఈకార్యక్రమం జరిపించినారు ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన పూజారి రాయప్రోలు వెంకట సత్యనారాయణ  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు ఏకాదశ మహా అన్నాభిషేకం పూజ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఆలయ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్ బిక్కి ప్రసాదు, మరియు ఆలయ ఉద్యోగి రాధాా మ్మ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి కృప పాత్ర అయ్యారు