సహాయ ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

Published: Friday September 24, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో వికలాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్థానిక ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ కలెక్టర్ రవి నాయక్ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ వైస్ జడ్పీ చైర్మన్ హరిచరన్ రావు మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి జడ్పీటీసీలు ఎంపీపీలు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.