ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉజ్వల ఆయుషు కోరకు మృత్యుంజయ హోమం

Published: Tuesday January 11, 2022
మేడిపల్లి, జనవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు శ్రీ శివశంకర మహామాయి దేవాలయం ఉప్పల్లో భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఆయురారోగ్యాలు, ఉజ్వల ఆయుషు కోరకు బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పొజి బలవంతా చారి ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శామీర్ పేట ధర్మారెడ్డి, బొంగు రామేశ్ గౌడ్, డాక్టర్ శిల్ప రెడ్డి, రెవెల్లి రాజు, ఫణెందర్, బింగి దశరథ్ గౌడ్, జాజుల నగేశ్ గౌడ్, తీగ విఠల్ రావు, నామ శ్రావణ్, శ్రీధర్ గుప్తా, మంగ శారత్, పూనెందర్, లక్ష్మీ, మద్దెల పద్మ, చోల్లెటి పురుషోత్తం, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.