గ్రామ సర్పంచులకు డిజిటల్ కి అందజేత కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను నేరుగా పంచాయతీ ఖాతాలో జ

Published: Friday July 08, 2022
పాలేరు జూలై 7 ప్రజాపాలన ప్రతినిధి
సర్పంచ్కు డిజిటల్ కీ
ని అందిస్తున్న డీపీఓ హరిప్రసాద్.
పంచాయతీ సర్పంచ్లకు డిజిటల్ కీ లు
కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను
నేరుగా పంచాయతీ ఖాతాలో జమ
చేసేందుకు అవసరమైన డిజిటల్ కీ ని
సర్పంచ్లకు అందించారు.
నేలకొండపల్లి మండలంలోని 32
పంచాయతీ సర్పంచ్లకు గురువారం అందించారు. ఈ సందర్భంగా ఆయన
ఖాతాలోకి జమ చేయనున్నట్లు
తెలిపారు. దీని వలన పాలకవర్గాలు చేసిన అభివృద్ధి పనులకు
సంబంధించిన బిల్లులను డ్రా
చేసుకోవచ్చునని తెలిపారు. ఫ్రీజింగ్
లాంటి సమస్యలు లేకుండా
పంచాయతీలు మార్చుకోవచ్చునని
తెలిపారు. సర్పంచ్, ఉప సర్పంచ్లకు డిజిటల్ కీ అందించినట్లు తెలిపారు. ఈ
కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం
మండల అధ్యక్షుడు గండు సతీష్,
ఉపాధ్యాక్షురాలు పెంటమళ్ల పుల్లమ్మ,
వల్లాల రాధాకృష్ణ, అనగాని అనిత, తదితరులు పాల్గొన్నారు