మధిర బిజెపి నాయకులు ముందస్తు అరెస్ట్

Published: Friday March 18, 2022

మధిర మార్చి 17 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో బిజెపి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు టౌన్ పోలీస్ స్టేషన్ కు బిజెపి నాయకులు అరెస్ట్ నిరసన తో ప్రజాస్వామ్యం పరిరక్షణ దీక్షకు హైదరాబాద్ వెళుతున్న బీజేపీ నాయకులు లను అక్రమంగా అరెస్టు చేయటం జరిగిందిరాష్టంలో అధికార తెరాస, ప్రభుత్వం రాజ్యంగా సంస్థలను, ప్రజాస్వామ్యాన్ని, కుని చేస్తూ, బీజేపీ ఎమ్మెల్యే లను బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేసి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా బీజేపీ ఎమ్మెల్యేకు బయపడి వాళ్ళను అక్రమంగా సభ నుండి బయటకు పంపినందుకు నిరసనగా ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే లు రాజాసింగ్, రఘునందనరావు, రాజేంద్ర గారి దీక్ష కు సాంఘిభవంగా వెళుతున్న బీజేపీ పట్టణ మరియు రూరల్ మండల నాయకులను అక్రమంగా అరెస్టు చేసినరు. అరెస్టు అయినా వాళ్ళు పాపట్ల రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు, గుండా చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ మండలం అధ్యక్షులు, పెరుమాళ్ళపల్లి విజయరాజు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, చిలువేరు సాంబాశివారావు, బీజేపీ జిల్లా కార్యదర్శి, రామిశెట్టి నాగేశ్వరావు, రూరల్ మండల్ ఇంచార్జి, కుంచం కృష్ణారావు, కొనా నరసింహారావు, మోహనరావు, తదితరులు.