విలేకరులకు ఇళ్ల స్థలాలు కావాలని ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి
Published: Saturday November 19, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో శుక్రవారం నాడు బూర్గంపాడు లో గల గవర్నమెంట్ హాస్పిటల్ కి విచ్చేసిన జిల్లా కలెక్టర్ కి బూర్గంపాడు లో పనిచేస్తున్న స్థానిక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని కోరుతూ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ దురుసెట్టి అనుదీప్ కి ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు అధ్యక్ష కార్యదర్శులు డి.చంద్రశేఖర్, ఎండి అబ్దుల్ ఘని ప్రెస్ క్లబ్ నెంబర్స్ కలిసి అందజేశారు.
Share this on your social network: