ఒకటో వార్డులో కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు
Published: Wednesday March 03, 2021
మున్సిపాలిటీ పరిధిలో ఒకటో వార్డులో కౌన్సిలర్ పగిడిపల్లి విజయమ్మ విజయమ్మ మాట్లాడుతూ రాబోయే కాలంలో తాగునీటి ఎద్దడి గురించి వార్డులో ఉన్న పరిశుభ్రతఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య ఆమె తెలిపారుకార్యక్రమాలు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కావడంతో జిల్లా పరిషత్ హైస్కూల్లో ముందుగా సానిటేషన్ చేయించి, వార్డ్ పరిధిలో ఉన్న చెత్తాచెదారాన్ని మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులతో శుభ్ర పరిచి, రహదారులకు ఇరువైపుల ఉన్న ముళ్ళ కంపను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: